పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 24వ వార్డులో బూత్ కమిటీలు

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 24వ వార్డులో బూత్ కమిటీలు వేస్తున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మన డాక్టర్.సీదిరి అప్పలరాజు(రాజన్న )గారు. పట్టాన అధ్యక్షులు దువ్వాడ శ్రీకాంత్ గారు, పట్టాన అధికార ప్రతినిధి బల్ల గిరిబాబు గారు, 24 వ వార్డు ఇన్చార్జి కంబాల ఆనంద్ గారు, ముఖ్య నాయకులు డబ్బీరు భవాని శంకర్, సన్యాసి ఆప్టో, కొవ్వూరి హేమన్న, కొవ్వూరి తాతారావు, బోనెల రాము, సానా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Comments