స్కూలు బస్సు యాక్సిడెంట్_పిల్లలు సేఫ్

స్కూలు బస్సు యాక్సిడెంట్ పిల్లలు సేఫ్.

పలాస లోని మదర్ థెరిస్సా స్కూల్ బస్సు యాక్సిడెంట్ కి గురైంది. ఆ భగవంతుని దయవల్ల పిల్లలు అందరు సురక్షితం,ఇద్దరు పిల్లలకు మాత్రం కాస్త గాయలపాలు అయినప్పటకి ప్రమాదం ఏమి లేదు.విషయం తెలుసుకున్న డా.అప్పలరాజు (రాజన్న )హుటా హుటిన పలాస గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని పిల్లలను పరీక్షించి వైద్య సేవలు అందించారు.
      ప్రమాదం ఏమి లేదని వారి తల్లిదండ్రులు కు వివరించడం జరిగింది.

Comments